వైసీపీలోకి 30 కుటుంబాలు చేరిక

2252చూసినవారు
వైసీపీలోకి 30 కుటుంబాలు చేరిక
ప్రకాశం జిల్లా పుల్లలచేరువు మండలం మర్రివేముల గ్రామంలో మాజీ సర్పంచ్ రావూరి సుబ్బారావు చౌదరి ఆధ్వర్యంలో టీడీపీ నుండి వైసీపీలోకి 30 టీడీపీ కుటుంబాలు చేరారు. సోమవారం ఎర్రగొండపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్