ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి

563చూసినవారు
ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
ఓటు హక్కుపై త్రిపురాంతకం మండల పరిషత్ కార్యాలయంలో బిఎల్వీఓ లకు, ఓటర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ, తహసీల్దార్ లు పాల్గొని రానున్న ఎన్నికల్లో ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. ఏదైన సమస్యలు ఉంటే బిఎల్వీఓ లేదా తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు. మండలంలోని శాఖ అధికారులు, బిఎల్వీఓ లు, ఓటర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్