'చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా ప్రసాద్ రావు'

231894చూసినవారు
టీడీపీ-జనసేన-బీజేపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా ప్రసాద్ రావు పోటీ చేస్తారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయనను పలమనేరు నియోజకవర్గ నేతలకు పరిచయం చేశారు. ఐఆర్ఎస్ అధికారిగా ప్రసాద్ రావు ఎన్నో సేవలు అందించారని అన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు దాదాపుగా ఖరారు చేశారని.. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని చెప్పారు.

సంబంధిత పోస్ట్