2.39 లక్షల మెజార్టీతో పురందేశ్వరి గెలుపు

75చూసినవారు
2.39 లక్షల మెజార్టీతో పురందేశ్వరి గెలుపు
రాజమండ్రి ఎంపీగా బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి 239139 ఓట్ల మెజారిటీ గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాసులు, వైసీపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ఓటమి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్