ఇండిపెండెంట్ అభ్యర్థిగా రఘురామ పోటీ

60చూసినవారు
ఇండిపెండెంట్ అభ్యర్థిగా రఘురామ పోటీ
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. మొన్నటి వరకు టీడీపీ తరఫున ఉండి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే సీటు కేటాయింపుపై స్పష్టత రాకపోవడంతో శుక్రవారం ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన సతీమణి ద్వారా రఘురామ నామినేషన్ దాఖలు చేయించారు.

సంబంధిత పోస్ట్