వైసీపీ ప్రచార రథం ఢీకొని బాలుడు మృతి

55310చూసినవారు
వైసీపీ ప్రచార రథం ఢీకొని బాలుడు మృతి
వైసీపీ ప్రచార రథం ఢీకొని ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా రాజాంలో చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలే రాజేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న ప్రచార రథం బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో భరధ్వాజ్ అనే బాలుడిపై ప్రచార రథం దూసుకెళ్లింది. ఈ ఘటనతో తీవ్రంగా గాయపడిన భరధ్వాజ్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

సంబంధిత పోస్ట్