భారీ వర్షాలకు కూలిన రైల్వే గోడ

54చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. ఏపీలో ఈరోజు ఉద‌యం నుంచి వ‌ర్షం ఏక‌ధాటిగా ప‌డుతూనే ఉంది. ఈ భారీ వ‌ర్షాల‌కు విశాఖ‌ప‌ట్నంలోని గ‌వ‌ర కంచ‌ర‌పాలెంలో రైల్వే ప్ర‌హ‌రి గోడ కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో రెండు కార్లు, ఎలక్ట్రికల్ పోల్ ధ్వంసమ‌య్యాయి. విష‌యం తెలుసుకుని ఘటనా స్థలాన్ని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్