‘ఒలింపిక్ విజేతలను గౌరవించడంలో ఈసీ విఫలం’

82చూసినవారు
‘ఒలింపిక్ విజేతలను గౌరవించడంలో ఈసీ విఫలం’
ఒలింపిక్ పతక విజేతలను గౌరవించడంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సభ్యులు విఫలమయ్యారని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష సోమవారం అన్నారు. పారిస్ క్రీడలకు భారత అథ్లెట్ల సన్నద్ధత కోసం ఉద్దేశించిన నిధులను ఫైనాన్స్ కమిటీ అడ్డుకుంటోందని ఆరోపించారు. షూటర్ మను భాకర్ సాధించిన 2 కాంస్యాలతో సహా భారత్ 6 పతకాలను సాధించిందని, వారి విజయాన్ని జరుపుకోవడం ఈసీకి ఇష్టం లేదని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్