బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారనుంది. ఇది శనివారం తుఫానుగా మారే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా వెల్లడించింది. ఇవాళ అల్లూరి, మన్యం, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.