రేపు ఈ జిల్లాల్లో వ‌ర్షాలు

79చూసినవారు
రేపు ఈ జిల్లాల్లో వ‌ర్షాలు
AP: రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో రేపు వ‌ర్షాలు కురుస్తాయ‌ని విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ వెల్ల‌డించింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, వైఎస్ఆర్‌, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

సంబంధిత పోస్ట్