జోరు వానలోనూ సహాయక చర్యలు

60చూసినవారు
విజయవాడలో వరదల నేపథ్యంలో బాధితులకు ప్రభుత్వం నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తోంది. నేడు విజయవాడలో భారీ వర్షం కురుస్తుంది. జోరు వానలో కూడా వరద బాధితులకు సిబ్బంది సహయక చర్యలు చేపడుతోంది. ప్రతి ఇంటికి వెళ్లి నిత్యావసర సరుకులు అందిస్తుంది.

సంబంధిత పోస్ట్