ఆసక్తికరంగా 'మిస్టర్ సెలబ్రిటీ' ట్రైలర్.. వీడియో

79చూసినవారు
ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనువడు సుదర్శన్ పరుచూరి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'మిస్టర్ సెలబ్రిటీ'. రవి కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. సెలబ్రిటీగా మారాలనుకునే ఓ యువకుడి కథగా ఈ మూవీ రానున్నట్లు ట్రైలర్ ఆధారంగా తెలుస్తోంది. సీనియర్ నటి ఆమని, వరలక్ష్మి శరత్ కుమార్, నాజర్, రఘుబాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్