మహిళలకు రూ.1,500.. ఇది తప్పనిసరి!

78చూసినవారు
మహిళలకు రూ.1,500.. ఇది తప్పనిసరి!
ఆడబిడ్డ నిధి పథకం కింద ఏపీ ప్రభుత్వం మహిళల బ్యాంకు ఖాతాలో ప్రతి నెల రూ.1500 జమ చేయనుంది. అయితే ఈ పథకానికి అర్హత సాధించాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరి చేసింది. మీరు ఇంటి పన్ను లేదా జీఎస్టీ వంటి ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా అందించాలి. శిశు, మహిళా సంక్షేమ శాఖ కార్యాలయానికి వెళ్లి ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. అప్పుడే మీ ఖాతాలో డబ్బులు పడతాయి.

సంబంధిత పోస్ట్