చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. "వైఎస్ జగన్ రాజకీయ వారసత్వం గురించి మాట్లాడితే.. చెల్లెలి పుట్టుక గురించి మాట్లాడారంటూ వక్రీకరించిన మీ వికృతపు ఆలోచలు చూస్తే చంద్రబాబు ఎంతగా దిగజారిపోయారో అర్థం అవుతోంది. మీరు పెట్టిన ట్వీట్ చూస్తే చివరకు పశువులు కూడా అసహ్యించుకునే స్థాయికి వెళ్లిపోయారని స్పష్టమవుతోంది." అని పేర్కొంటూ సజ్జల ట్వీట్ చేశారు.