ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల ఫలితాల్లో
వైసీపీ విజయం ఖాయమన్నారు. మరోసారి సీఎంగా
జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలిపారు.