విశాఖ శారదా పీఠాధిపతికి భద్రత కుదింపు

66చూసినవారు
విశాఖ శారదా పీఠాధిపతికి భద్రత కుదింపు
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి భద్రతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. వ్యక్తిగత భద్రత కోసం ఒక్క పోలీసు మినహా మిగతా అందరినీ ప్రభుత్వం తొలగించింది. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామికి పూర్తిగా భద్రతను ప్రభుత్వం తొలగించింది. గత ప్రభుత్వంలో ఈ పీఠాధిపతికి సెక్యూరిటీ నిమిత్తం 2+2 గన్‌మెన్‌, ఎస్కార్ట్‌ వాహనంతో పాటు 15 మందికి పైగా సిబ్బంది భద్రత కల్పించేవారు.

సంబంధిత పోస్ట్