ఇవాళ 72 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

81చూసినవారు
ఇవాళ 72 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
నేటి నుంచి ఏపీలో ఎండ ప్రభావం చూపనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ 72 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 200 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రేపు 165 మండలాల్లో తీవ్ర వడగాల్పులు,149 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. ఆదివారం అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్