ఏపీకి స్పెషల్ ఫైనాన్షియల్ ప్యాకేజీ ఇస్తామని
బీజేపీ హామీ ఇవ్వడంతో
టీడీపీ చీఫ్ చంద్రబాబు ఎన్డీఏకు మద్దతు ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. కేంద్ర కేబినెట్లో ఒకరికి మంత్రి, మరో ఇద్దరికి సహాయ మంత్రి పదవులిచ్చేందుకు పార్టీ ఒప్పుకుందట. నిన్న రాత్రి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. ఇవాళ కేంద్ర పెద్దలతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు డిమాండ్లపై చర్చించనున్నట్లు సమాచారం.