మాలకొండ దేవస్థానంనకు పోటెత్తిన భక్తులు

76చూసినవారు
మాలకొండ దేవస్థానంనకు పోటెత్తిన భక్తులు
వలేటివారిపాలెం మండలంలోని అయ్యవారిపల్లి పంచాయతీలో వెలసి ఉన్న మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంనకు శనివారం భక్తులు పోటెత్తారు. ఉపకమీషనర్, ఆలయకార్యనిర్వాహనాధికారి కె. బి. శ్రీనివాసరావు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించారు. భక్తులకు కాళ్ళు కాలకుండా మ్యాట్ వేసి ట్రాక్టర్ తో నీళ్లు చల్లించారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు మంచి నీటి వసతి కల్పించారు.

సంబంధిత పోస్ట్