కందుకూరు పట
్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాట
ించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహకరించాలని సర్కిల్ ఇన్స్పెక్టర్. కే వెంకటేశ్వర రావు సూచించారు. గురువారం సాయంత్రం స్థానిక పట్టణంలో నెలకొన్ని ట్రాఫిక్ సమస్యపై ఆయన దృష్టిసారించి పామూరు రోడ్డులో సిబ్బందితో పర్యట
ించి షాపుల ముందు పార్క్ చేసిన వాహనాలను చలానాల విధిస్తూ వారికి తగు సూచనల
ు చేశారు.