ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి: సిఐ

51చూసినవారు
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి: సిఐ
కందుకూరు ప్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహకరించాలని సర్కిల్ ఇన్స్పెక్టర్. కే వెంకటేశ్వర రావు సూచించారు. గురువారం సాయంత్రం స్థానిక పట్టణంలో నెలకొన్ని ట్రాఫిక్‌ సమస్యపై ఆయన దృష్టిసారించి పామూరు రోడ్డులో సిబ్బందితో పర్యటించి షాపుల ముందు పార్క్ చేసిన వాహనాలను చలానాల విధిస్తూ వారికి తగు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్