కందుకూరులో ఆరోగ్య అవగాహన సదస్సు

67చూసినవారు
కందుకూరులో ఆరోగ్య అవగాహన సదస్సు
కందుకూరులోని టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో.. గురువారం హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ డాక్టర్ లక్ష్మి కుమారి, డాక్టర్ పి. రత్నావళి విచ్చేశారు. ఈ సందర్భంగా లక్ష్మి కుమారి మాట్లాడుతూ.. ఆయుర్వేద వైద్య విశిష్టత, మనిషి తన జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులు ,పౌష్టికాహారప్రాధాన్యత మొదలగు అంశాలను గురించి విద్యార్థులకు తెలిపారు.

సంబంధిత పోస్ట్