సబ్ కలెక్టర్ ను కలిసిన ఎస్సీ,ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు

68చూసినవారు
సబ్ కలెక్టర్ ను కలిసిన ఎస్సీ,ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు
కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజని గురువారం జిల్లా యస్ సి. అండ్ యస్ టి. విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు న్యాయవాది ఐ. సాయి ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు సబ్ కలెక్టర్ కి ఎస్సీ ఎస్టీ కాలనీలలో పారిశుధ్యంను మెరుగుపరచాలని రాబోయే వర్షాకాలంలో వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ సభ్యులు కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్