రేపు కొత్తపల్లెపాలెంలో ప్రజావేదిక

73చూసినవారు
రేపు కొత్తపల్లెపాలెంలో ప్రజావేదిక
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలోని కొత్తపల్లెపాలెం గ్రామంలో.. శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రజా వేదిక నిర్వహించబడుతుందని గురువారం ఒక ప్రకటనలో ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. ఈ కార్యక్రమానికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరై, వందరోజుల పాలనలో సాధించిన ప్రగతిని గ్రామస్తులకు వివరిస్తారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్