ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పోరాటం

82చూసినవారు
నగరంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నిరంతరం పోరాడుతుందని సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు పేర్కొన్నారు, మంగళవారం 47, 48 డివిజన్ సిపిఎం మహాసభల సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పెన్నా నది పక్కనే ఉన్న పలు డివిజన్లో మంచినీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. దోమలు, పారిశుద్ధ్య సమస్యతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్న కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్