అసంఘటిత తరంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

52చూసినవారు
అసంఘటిత తరంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు డిమాండ్ చేశారు, బుధవారం నగరంలోని పండ్ల మార్కెట్ హమాలీ వర్కర్ల మహాసభలు చిన్న బజార్లో నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు 6000 పెన్షన్ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు, అత్తిమూరి శ్రీనివాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్