నరుకూరు : ఇళ్ల మధ్యలో బ్రాందీ షాపు వద్దు అంటూ ఆందోళన

76చూసినవారు
నరుకూరు : ఇళ్ల మధ్యలో బ్రాందీ షాపు వద్దు అంటూ ఆందోళన
తోటపల్లి గూడూరు మండలం నరుకూరు సెంటర్లో ఇళ్ల మధ్యలో బ్రాందీ షాప్ వద్దంటూ శనివారం నరుకూరు సెంటర్లో స్థానిక మహిళలు ఐదో రోజు ఆందోళన చేపట్టారు. వారికి ఐద్వా మహిళా సంఘం, సిపిఎం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఇళ్ల మధ్యలో, గుడికి దగ్గరగా నిత్యం మహిళలు తిరిగే ప్రదేశంలో బ్రాందీ షాపు ఏర్పాటు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఊరికి దూరంగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్