రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలి

63చూసినవారు
జలదంకి మండల కేంద్రమైన జలదంకి పంచాయతీలో టిడిపి- బిజెపి- జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గం టిడిపి- బిజెపి- జనసేన ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు కోసం 294, 295 వ బూత్ లో ఇంటింటి ప్రచారం స్థానిక టిడిపి నాయకులు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ టిడిపి కరపత్రాలు అందజేసి రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్