సునామ జకినీ మాత అమ్మవారి ఆలయ భూమి పూజకు ఎంపీకు ఆహ్వానం

57చూసినవారు
సునామ జకినీ మాత అమ్మవారి ఆలయ భూమి పూజకు ఎంపీకు ఆహ్వానం
అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను అరెకటిక సంఘం సభ్యులు గురువారం కలిశారు. శ్రీశ్రీశ్రీ సునామ జకినీ మాత అమ్మవారి ఆలయంలో అక్టోబర్ 7న జరిగే భూమి పూజ కార్యక్రమ ముఖ్య అతిథిగా ఆహ్వానించి పత్రికను అందించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు మల్కరి ఆలూరు లక్ష్మణరావు, వ్యవస్థాపక అధ్యక్షుడు సురేష్ రావు, గౌరవాధ్యక్షుడు కసాపురం నాగరాజు, ఆలయ కమిటీ మెంబర్ అనంతపూర్ జిల్లా ఆరే కటిక సంఘం అధ్యక్షులు బాజ్జి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్