విద్యార్థులతో క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్

85చూసినవారు
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ సోమవారం పట్టణంలోని కాలేజీ గ్రౌండ్లో పర్యటించారు. విద్యార్థులతో కలిసి క్రికెట్, షటిల్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం వారితో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్