ధర్మవరం వన్ టౌన్ సిఐ సుబ్రహ్మణ్యంని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి గురువారం ప్రశంసించారు. 2024 సార్వత్రిక ఎన్నికలను నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరక్కుండా ప్రతిష్టా చర్యలు చేపట్టడంతో అవార్డును అందజేశారు. సీఐ టీ. సుబ్రహ్మణ్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.