ధర్మవరంలో ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ శ్రేణుల ఘర్షణ

54చూసినవారు
ధర్మవరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జైలు లో రిమాండ్ లో ఉన్న వైసీపీ కార్య కర్తలను చూసేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోమవారం సాయంత్రం స్థానిక సబ్ జైలుకి వెళ్లారు. అక్కడికి టీడీపీ, జనసేన కార్య కర్తలు భారీగా తరలివచ్చి కేతిరెడ్డి వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్