బూత్ కమిటీ సభ్యులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి

83చూసినవారు
బూత్ కమిటీ సభ్యులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి
హిందూపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం హిందూపురం పట్టణంలోని స్థానిక జేవీఎస్ ప్యాలెస్ లో బూత్ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎమ్మెల్యేగా దీపికను, ఎంపిగా శాంతమ్మను గెలిపించాలని అన్నారు. ఇందులో జెడ్పి ఛైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మున్సిపల్ ఛైర్పర్సన్ ఇంద్రజ, ఎమ్మెల్సీ మంగమ్మ, జిల్లా అధ్యక్షులు ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్