హంద్రీనీవా పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కందికుంట

71చూసినవారు
కదిరి రూరల్ మండలం పట్నం,నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో సోమవారం నిర్మాణంలో ఉన్న హంద్రీనీవా కాలువల పనులను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పరిశీలించారు.నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.పెండింగ్ లో ఉన్న పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్