ఎమ్మెల్యేను కలిసిన ముస్లిం సోదరులు

79చూసినవారు
ఎమ్మెల్యేను కలిసిన ముస్లిం సోదరులు
కళ్యాణదుర్గం ప్రజావేదికలో కుందుర్పి మండలం ముస్లిం సోదరులందరు ఏకగ్రీవంగా ఖాజీగా ఖలీల్ హమ్మద్ను ఎన్నుకొన్నారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరులందురు శుక్రవారం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబును, మండల టీడీపీ ఇంఛార్జ్ దేవినేని ధర్మతేజని మర్యాదపూర్వంకంగా కలిసి పూలమాల వేసి దుశాలవాతో సన్మానించారు.మైనార్టీల కోసం ఎల్లప్పుడూ పార్టీ అండదండగా ఉంటుందని, పార్టీ కోసం కష్టపడిన పనిచేసిన వారిని గుర్తిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్