ధర్మవరంలో పర్యటించిన మందకృష్ణ మాదిగ

57చూసినవారు
ఎమ్మార్పీఎస్ జాతీయ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ శనివారం ధర్మవరం పట్టణంలో పర్యటించారు. ఓ రాజకీయ సమావేశంలో పాల్గొనడం కోసం శనివారం ఆయన ధర్మవరం వచ్చినట్లు ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగను చూడడం కోసం ధర్మవరం పట్టణంలోని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఆయన వద్దకు చేరుకొని మందకృష్ణ మాదిగకు అనుకూలంగా నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్