మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలను కలిసిన బీజేపీ నేత జి. ఎం. శేఖర్

84చూసినవారు
మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలను కలిసిన బీజేపీ నేత జి. ఎం. శేఖర్
శ్రీసత్య సాయి జిల్లా బీజేపీ అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ జి. ఎం. శేఖర్ శుక్రవారం విజయవాడలో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుండి గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యేలకు అభినందలు తెలిపే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర అద్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి, మంత్రులు సత్యకుమార్, సవితమ్మ, సంఘటన మంత్రి మదుకర్ జి, కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ని కలిశారు. అయన వెంట బీజేపీ నాయకులు వున్నారు.

సంబంధిత పోస్ట్