ప్రభుత్వానికి బెంగాల్ గవర్నర్ సైలెంట్ వార్నింగ్

78చూసినవారు
శాంతియుత ప్రదర్శనలను ప్రభుత్వం అడ్డుకోకూడదని పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ అన్నారు. కోల్‌కతాలో నేడు విద్యార్థులు తలపెట్టిన 'నబన్నా అభియాన్' ర్యాలీపై ఆయన స్పందించారు. 'ఆందోళనల అణచివేతకు ఆదేశాలు అందాయని తెలిసింది. ఒకసారి సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని గుర్తుంచుకోవాలి. శాంతియుత నిరసనకారులపై బలప్రయోగం చేయొద్దు. ప్రజాస్వామ్యంలో సైలెంట్ మెజార్టీ ఉండొచ్చు, కానీ సైలెన్సుడు మెజారిటీ ఉండొద్దు' అని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్