జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మూర్ఛ వ్యాధి చికిత్సా శిబిరం

64చూసినవారు
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మూర్ఛ వ్యాధి చికిత్సా శిబిరం
పెనుకొండ పట్టణంలోని ఘనగిరి పాఠశాలలో ఆదివారం జన విజ్ఞాన వేదిక పెనుకొండ జోన్ కమిటీ ఆధ్వర్యంలో 7 వ మూర్ఛ వ్యాధి చికిత్సా శిబిరమును నిర్వహించారు. ఈ శిబిరం నందు 31 మంది వ్యాధిగ్రస్తులకు డాక్టర్. రోహిల్ కుమార్, (సూపరిండెంట్, హిందూపూర్ ప్రభుత్వ ఆసుపత్రి వారు) చికిత్స చేయడం జరిగింది. కార్యక్రమంలో జెవివి జిల్లా కార్యదర్శి హరి, జోన్ అధ్యక్షులు నబీ, ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్