పోషకాహార మాసోత్సవాలు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవితమ్మ

82చూసినవారు
పోషకాహార మాసోత్సవాలు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవితమ్మ
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం కేంద్రంలో శనివారం అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషకాహార మాసోత్సవాలు కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పాల్గొన్నారు. ఈ సందర్బంగా అంగన్వాడీలు ఏర్పాటు చేసిన పౌష్టికాహారం ను మంత్రి సవితమ్మ పరిశీలించారు. కార్యక్రమంలో ఐసీడిఎస్ అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్