సమ్మె విరమించిన శ్రీరామ రెడ్డి తాగునీటి సిబ్బంది

77చూసినవారు
సమ్మె విరమించిన శ్రీరామ రెడ్డి తాగునీటి సిబ్బంది
సమ్మె విరమించారు శ్రీరామ రెడ్డి తాగునీటి సిబ్బంది. పెనుకొండ సిఐటియు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. సత్యసాయి, శ్రీరామ్ రెడ్డి వాటర్ వర్కర్స్ సమస్యలు పరిష్కారం కోసం గత 13 రోజులగా వివిధ రూపాలలో ఆందోళన చేయడం జరిగిందన్నారు. సమ్మెకు స్పందించి సత్యసాయి బోర్డ్ కమిటీ చైర్మన్ కలెక్టర్ డా. వినోద్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులుతో చర్చలు జరిపి కలెక్టర్ హామీ ఇవ్వడం సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్