చంద్రబాబు తోనే రాష్ట్ర భవిష్యత్తు: బి. కె. పార్థసారథి

2603చూసినవారు
ప్రజా గళం కార్యక్రమంలో భాగంగా రాప్తాడులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం నిర్వహించిన బహిరంగసభ లో టీడీపీ హిందూపురం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి బి. కె. పార్థసారధి మాట్లాడుతూ రాష్ట్రంలో అసమర్ధత పాలన కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి ని చేసుకుందాం అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్