పెడపల్లి గ్రామంలో భూమి పూజ చేసిన ఎమ్మెల్యే: పల్లె సింధుర

71చూసినవారు
పుట్టపర్తి రూరల్ మండలం పెడబల్లి పంచాయతీలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గానికి అభివృద్ధి పనుల కోసం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పుట్టపర్తి శాసన సభ్యురాలు పల్లె సింధూర రెడ్డి కలసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్