అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

56చూసినవారు
శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువు ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రెండు రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు మీర్జాపురం గ్రామానికి చెందిన గంగాద్రి 40 సంవత్సరాలుగా గుర్తించారు. ఆయనకు ఇద్దరు భార్యలు కొడుకులు ఉన్నారు. గురువారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్