రేపు పిఠాపురంలో వైఎస్ జగన్ పర్యటన

71చూసినవారు
రేపు పిఠాపురంలో వైఎస్ జగన్ పర్యటన
వైఎస్ జగన్ రేపు కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించనున్నారు. పిఠాపురంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి. మాధవరం, నాగులపల్లి, రమణక్కపేటలోని వరద బాధితులను పరామర్శిస్తారని పేర్కొంది. నీట మునిగిన పంటలను పరిశీలించి రైతులతో వైఎస్ జగన్ మాట్లాడనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్