వైఎస్ఆర్సిపి పార్టీ గద్దెదించడమే తమలక్ష్యం: మధుసూదన్ రెడ్డి

563చూసినవారు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే తమ లక్ష్యమని పుట్టపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన పుట్టపర్తి లో మాట్లాడుతూ కేంద్రంలో బిజెపిని, రాష్ట్రంలో వైసీపీని గద్దె దించడానికి కాంగ్రెస్ పార్టీకి అందరు సహకరించాలని కోరారు. రాబోవు రోజులలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు.

సంబంధిత పోస్ట్