రాప్తాడు: వాల్మీకి మహర్షి జీవితం అందరికీ ఆదర్శనీయం

78చూసినవారు
రాప్తాడు: వాల్మీకి మహర్షి జీవితం అందరికీ ఆదర్శనీయం
రాప్తాడు మండల కేంద్రంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి విగ్రహానికి పూలమాలవేసి జయంతి వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సేవా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాండ్లు కోసే కేశవ పాల్గొని మాట్లాడుతూ వాల్మీకి మహర్షి అందరికీ ఆదర్శనీయం అన్నారు. అనంతపురం జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వర్ణక్క, వాల్మీకి సంఘ నాయకులు రాము, ధన తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్