రాప్తాడు: టిడిపి నాయకురాలు నారాయణమ్మకు నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే

66చూసినవారు
రాప్తాడు: టిడిపి నాయకురాలు నారాయణమ్మకు నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే
రామగిరి మండలం ఆర్. కొత్తపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, క్లస్టర్ ఇంచార్జి ముప్పాళ్ల శివకుమార్ తల్లినారాయణమ్మ గురువారం అనారోగ్యంతో మరణించారు.ఈ విషయం తెలుసుకున్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆర్. కొత్తపల్లి గ్రామానికి వెళ్లి ఆమె భౌతిక కాయానికి పూల మాలతో నివాళులు ఆర్పించారు. వారి కుటుంబ సభ్యు లను పరామర్శించారు.ఈ సందర్భంగా వారి కుటుంబానికి తాను తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్