సీఎం సహాయ నిధికి బసంపల్లి గ్రామస్థులు విరాళం అందజేత

51చూసినవారు
సీఎం సహాయ నిధికి బసంపల్లి గ్రామస్థులు విరాళం అందజేత
చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామస్థులు విజయవాడ వరద బాధితుల సహాయార్ధం 36 వేల రూపాయలు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చేతికి ఆదివారం అందజేశారు. విజయవాడలోని పలు చోట్ల వరదలు రావటంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు ఎమ్మెల్యే పరిటాల సునీత అక్కడికి వెళ్లి పనులను చేయించారు.

సంబంధిత పోస్ట్