మాజీ సీఎం జగన్ ను కలిసిన మిద్దె కుల్లాయప్ప

78చూసినవారు
మాజీ సీఎం జగన్ ను కలిసిన మిద్దె కుల్లాయప్ప
నార్పల మండలానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు మిద్దె కుల్లాయప్ప మాజీ సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. శింగనమల నియోజకవర్గంలో రాజకీయ స్థితిగతుల గురించి అరగంట పాటు చర్చించినట్లు మిద్దె కుల్లాయప్ప తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ శ్రేణులపై కేసులు పెడుతున్నారని జగన్ కు చెప్పినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్