3 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

83చూసినవారు
3 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
తాడిపత్రి పట్టణంలోని బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలో అక్టోబరు 3 నుంచి 12వ తేదీ వరకు శరన్నవరత్రులు జరుగనున్నాయి. ఈ సందర్భంగా, అమ్మవారు వివిధ అలంకరణలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 3న బాలత్రిపురసుందరీదేవి, 4న మహాలక్ష్మీ, 5న అన్నపూర్ణా, 6న గాయత్రీ, 7న భవాని, 8న సరస్వతీ, 9న లలితా, 10న మహిషాసురమర్దిని, 11న రాజరాజేశ్వరి, 12న రజితకవచాలంకృత పార్వతీ దేవి దర్శనమివ్వనున్నారు.

సంబంధిత పోస్ట్